Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ప్రసార హక్కులు 8200కోట్లుకు ఖరారు

Webdunia
ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార హక్కులను మల్టీ స్క్రీన్ మీడియా(గతంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ), వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్‌లు చేజిక్కించుకున్నాయి. ఈ ఒప్పందం రానున్న తొమ్మిది సంవత్సరాలవరకు ఉంటుందని, దీనికిగాను 8200 కోట్లు ఖరారు చేసినట్లు డీఎల్‌ఎఫ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అధికారికంగా ప్రకటించింది.

దక్షిణ ఆఫ్రికాలో 18వ తేదీనుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండవ భాగంలో 59 మ్యాచ్‌లు జరుగనున్నాయి. దీనికి సంబంధించి ఎమ్ఎస్ఎమ్‌కు భారతదేశంలో ఎక్స్‌క్లూజివ్ ఆడియో విజువల్ అధికారాలు ఇవ్వడం జరిగింది.

ప్రస్తుతం జరిగిన ఒప్పందంలో భాగంగా ఎమ్ఎస్ఎమ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేయడానికి అత్యాధునికమైన టెక్నాలజీని ఉపయోగించనున్నట్లు ఐపీఎల్‌కు చెందిన లలిత్ మోడీ వ్యాఖ్యానించారు. డబ్ల్యూఎస్‌జీ, మల్టీ స్క్రీన్ మీడియాతో చేసుకున్న ఒప్పందంతో తాము సంతోషంగా ఉన్నామని ఆయన తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు

వైకాపాకు "గొడ్డలి" గుర్తును కేటాయించండి.. ఈసీకి లేఖ

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి మర్రెల్లి అనిల్ మృతి.. శరీరంలో నాలుగు బుల్లెట్లు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments