Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ నిర్ణయంపై "మాస్టర్ బ్లాస్టర్" అసంతృప్తి

Webdunia
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఇతర దేశాలకు తరలి పోవడం పట్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టోర్నీని ఇంగ్లండ్‌‌లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వర్కింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఐపీఎల్ నిర్ణయంపై సచిన్‌ స్పందిస్తూ.. విదేశాల్లో కంటే సొంత ప్రేక్షకుల మధ్య ఆడితేనే తమకు బాగుంటుందని సచిన్‌ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌ వంటి టోర్నీలు భారత్‌లోనే జరిగితే బాగుంటుందని, స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పారు. గత యేడాది జరిగిన తొలి సీజన్ పోటీలు సక్సెస్ అయిన విషయం తెల్సిందే. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని విదేశాలకు తరలించాలని నిర్ణయించడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments