Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటిన ధోనీకి ఫిట్‌నెస్ పరీక్ష

Webdunia
వెన్నునొప్పితో కారణంగా రెండో టెస్టుకు దూరమైన టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బుధవారం ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కోనున్నాడు. ఇందులో ఫిట్‌నెస్ సాధిస్తే ముడో టెస్టులో ఆడే విషయంపై జట్టు మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. కాగా, న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మూడో వన్డే వెల్లింగ్టన్‌లో జరుగనుంది.

రెండో టెస్టు ప్రారంభానికి ముందు ధోనీకి వెన్నునొప్పి రావడంతో జట్టు సేవలకు దూరమయ్యాడు. ధోనీ గైర్హాజరుతో కెప్టెన్సీ బాధ్యతలను వీరేంద్ర సెహ్వాగ్ నిర్వహించాడు. దీనిపై సెహ్వాగ్ మాట్లాడుతూ.. మూడో టెస్టులో ధోనీ ఆడేదీ లేనిదీ తాను చెప్పలేన్నారు. ఫిట్‌నెస్ పరీక్ష అనంతరమే ధోనీ ఆడేదీ లేనిదీ తెలుస్తుందన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

Show comments