Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేనే జయసూర్యకు ఆఖరి మ్యాచ్!

Webdunia
ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డే మ్యాచే శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్యకు చివరి మ్యాచ్ కానుంది. ఈ నెల 28న ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో సనత్ జయసూర్య రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు.

శ్రీలంక జట్టులో చోటు కోసం ఏడాదికాలంగా ఎదురుచూసిన జయసూర్యకు ఇంగ్లండ్‌లో పర్యటించే 16 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. దీంతో క్రికెట్ నుంచి గౌరవంగా తప్పుకోవాలని జయసూర్య అనుకుంటున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌తో జరిగే తొలి వన్డేతో రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

సనత్ జయసూర్య 2007లోనే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌తో ఏకైక టి-20తోపాటు ఐదు వన్డేల సిరీస్, తర్వాత ఐర్లాండ్, స్కాట్లాండ్‌లతో ఒక్కో వన్డే ఆడుతుంది. ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న జయసూర్య ఈ నెల 30న 42వ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments