Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియా సిరీస్‌ కోసం అంతమంది సీనియర్లా : బోర్డర్

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (15:04 IST)
టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడేందుకు భారత్ ఐదుగురు సీనియర్లకు అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో భారత సెలక్టర్లు యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయమై బోర్డర్ మాట్లడుతూ ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టును పోల్చి చూస్తే పాతదిలాగా అనిపిస్తోందన్నారు. ఆస్ట్రేలియాతో ఆడేటప్పుడు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కావాలని భారత సెలెక్టర్లు కోరుకోవడం వల్లే ఇలా ఎంపికచేసి ఉంటారని ఆయన అన్నారు.

అయితే ఎలా చూచినా భారత సెలక్టర్ల ఎంపిక సరికాదని ఆయన అన్నారు. అదేసమయంలో సీనియర్లు గౌరవంగా రిటైర్ అయ్యేందుకు సెలక్టర్లు బహుశా ఈ అవకాశం ఇచ్చి ఉండవచ్చని కూడా ఆయన పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments