Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు నెలల్లో క్రికెట్ పోటీలు: పిసిబి

Webdunia
సోమవారం, 9 మార్చి 2009 (09:35 IST)
వచ్చే ఆరు నెలల్లో పాకిస్థాన్ గడ్డపై యధావిధిగా క్రికెట్ పోటీలను నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఇయాజ్ భట్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఆదివారం లండన్‌లో మాట్లాడుతూ వచ్చే ఆరు నెలల్లో విదేశీ జట్లు పాల్గొనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహిస్తామన్నారు. అలాగే, 2011 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను కూడా నిర్వహించి తీరుతామన్నారు. లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు భీకర దాడులపై ఆయన మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

మరో ఆరు నెలల్లో తమ గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని భావిస్తున్నట్టు చెప్పారు. దీనికి ఆరు లేదా తొమ్మిది నెలల సమయం పట్టవచ్చన్నారు. తమ దేశంలో అడుగుపెట్టే విదేశీ క్రికెట్ ఆటగాళ్లకు గట్టి భద్రతను తమ దేశ ప్రభుత్వం కల్పిస్తుందని తాను హామీ ఇస్తున్నట్టు చెప్పారు. లాహోర్ వంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృత్తం కాబోవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భద్రతపై ప్రభుత్వం గట్టి హామీ ఇచ్చేంత వరకు ఏ జట్టును ఆహ్వానించబోమన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments