Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఖరి వన్డేను బాయ్‌కట్ చేయనున్న విండీస్

Webdunia
స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆఖరి (ఐదో) వన్డేను బాయ్‌కట్ చేయాలని వెస్టిండీస్ భావిస్తున్నారు. ఈ మేరకు జట్టు ఆటగాళ్లు హెచ్చరికలు చేశారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో తలెత్తిన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐదో వన్డేను బాయ్‌కట్ చేయాలని విండీస్ ఆటగాళ్లు భావించారు. అయితే, కెప్టెన్ క్రిస్ గేల్ మాత్రం ఈ ఊహాగానాలను తోసిపుచ్చారు.

క్రికెట్ బోర్డుతో జరిగిన చర్చలు సఫలీకృతం కాకపోవడంతో ఆటగాళ్లు నిరుత్సాహానికి లోనైన మాట వాస్తవమేనని, దీంతో ఏప్రిల్ మూడో తేదీన సెయింట్ లూసియాలో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలని ఆటగాళ్లు తొలుత నిర్ణయించినట్టు రెండు రోజుల క్రితం గేల్ చెప్పడం గమనార్హం. అయితే, గురువారు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయడం లేదని తాజాగా అంటున్నాడు. కాగా, విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరుగనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లక్ష ఇచ్చి ఆరేళ్ల పాటు సంసారం చేసిన ఆంటీని లేపేశాడు

వామ్మో, నేనెక్కిన స్పైస్ జెట్ గాల్లో నుంచి కిందికి జారింది: ప్రియాణికుడి వీడియో

గజపతిరాజుకు గవర్నర్ పదవి... తెలుగు ప్రజలకు గర్వకారణమంటున్న చంద్రబాబు

గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

Speed Rail: విమానంతో పోటీ పడే సరికొత్త రైలు- డ్రాగన్ కంట్రీ అదుర్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

Show comments