Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజంత మెండీస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

Webdunia
లాహోర్ తీవ్రవాద దాడిలో గాయపడిన శ్రీలంక క్రికెటర్లలో ఒకరైన అజంత మెండీస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు... ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ వైద్య బృందం చీఫ్ గీతాంజన మెండిస్ వెల్లడించారు.

ఈ విషయమై గీతాంజన మీడియాతో మాట్లాడుతూ... గాయాల నుంచి పూర్తి కోలుకున్నందున మెండీస్‌ను డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. కాగా, పాక్‌లో జరిగిన తీవ్రవాదుల దాడిలో గ్రెనేడ్ శకలాల ఘాతానికి ఈ మిస్టరీ స్పిన్నర్ మెండీస్ తల, మెడకు, చెవి వెనుక భాగంలోనూ గాయాలైన సంగతి విదితమే.

అలాగే... ఎడమ తొడలో బుల్లెట్ గాయంతో ఆసుపత్రిలో చేరిన సమరవీరను ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచిన కారణంగా.. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్లు గీతాంజన పేర్కొన్నారు. ఇకపోతే... ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లిన తరగం పరనవితన, ఇంగ్లండ్‌కు చెందిన అసిస్టెంట్ కోచ్ పాల్ ఫార్బ్రెస్‌లను ఆసుపత్రి నుంచి వారం రోజుల క్రితమే డిశ్చార్జి చేసినట్లు ఆమె వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments