Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎల్ ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ చెల్లించని బీసీసీఐ!

Webdunia
ఛాంపియన్స్ లీగ్ విజేతలకు ప్రైజ్‌మనీ చెల్లించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి జాప్యం చేస్తోంది. ప్రపంచంలో సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ సీఎల్ టీ-20 టోర్నీ విజేత న్యూ సౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా)కు దాదాపు రూ. 12 కోట్ల ప్రైజ్ మనీనీ ఇంకా చెల్లించలేదు. ఈ ప్రైజ్‌మనీలో సగ భాగం న్యూ సౌత్ వేల్స్‌కు ఖాతాలో చేరనుండగా, మిగిలిన సగం ఆటగాళ్లు పంచుకుంటారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అక్టోబరు నెలలో జరిగిన ట్వంటీ-20లో ట్రినిడాడ్ అండ్ టొబాగో (వెస్టిండీస్)‌ను ఓడించి న్యూ సౌత్ వేల్స్ ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ముగిశాక 20 రోజుల్లో ప్రైజ్‌మనీ చెల్లిస్తామని చెప్పిన బీసీసీఐ, ఇప్పటివరకు ప్రైజ్‌మనీని అందజేయలేదని డైలీ టెలిగ్రాఫ్‌తో న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గిల్బర్ట్ అన్నారు.

ఇంకా నిబంధనల ప్రకారం అక్టోబరులో టోర్నీ ముగిస్తే విజేతలకు నవంబరులోపు ప్రైజ్‌మనీ అందజేయాలి.. కానీ బీసీసీఐ జాప్యం చేస్తోంగని న్యూ సౌత్ వేల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ గిల్బర్ట్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments