Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనారోగ్య జనాభా పెరగవచ్చు.. క్రీడలు ఆడకపోతే గోవిందా: సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దే

Webdunia
బుధవారం, 19 జులై 2017 (10:15 IST)
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పెరుగుతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేశారు. అదీ కూడా దేశంలో పెరుగుతున్న జనాభా కాస్త అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. శారీరక వ్యాయామాలు లేకుండా, క్రీడల్లో పాల్గొనకుండా దేశంలో అనారోగ్య జనాభాను పెంచవద్దని యువతకు సూచించాడు.
 
పెరుగుతున్న జనాభా అనారోగ్యం నుంచి గట్టెక్కాలంటే.. క్రీడల్లో పాల్గొనాలన్నారు. అనారోగ్యాల కారణంగా 2020 వరకు మన దేశం చాలా చిన్నగా మారిపోవచ్చని అన్నాడు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడ ఆడుతూ ఉండాలని చెప్పాడు.
 
స్థూలకాయం విషయంలో మన దేశం ప్రపంచంలో మూడో స్థానంలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ఆటలు లేకుండా తాను ఒక్క క్షణం కూడా ఉండలేనని... క్రీడలు తనకు ఆక్సిజన్ లాంటి వని సచిన్ చెప్పాడు. క్రీడలను చాలామంది  ప్రొఫెషనల్‌గా చూడటాన్ని మానేయాలని పిలుపునిచ్చారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments