Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాళ్లను నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలి : యోగీశ్వర్ దత్

కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (08:36 IST)
కాశ్మీర్‌లో దేశ సైనికుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని నడిరోడ్డులో నిలబెట్టి కాల్చిపారెయ్యాలని భారత కుస్తీ యోధుడు, ఒలింపిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ అభిప్రాయపడ్డారు. కాశ్మీర్ ఉప ఎన్నికల బందోబస్తు కోసం వెళ్లిన సైనికుల పట్ల కొంతమంది కాశ్మీర్ యువత దుర్మార్గంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిపై యోగీశ్వర్ ఈ వ్యాఖ్య చేశారు. అసాంఘిక శక్తుల అదుపు చేయడానికి సైనిక దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వాలని అన్నారు. 
 
అలాగే, క్రికెటర్ గౌతం గంభీర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. స్వాతంత్ర్యం కావాలనుకునేవారు దేశం వీడి వెళ్లిపోవాలనీ, కాశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమంటూ ఇటీవల ట్వీట్ చేశారు. కాగా, సైనికుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన కాశ్మీర్ యువత పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments