Webdunia - Bharat's app for daily news and videos

Install App

యశస్వి యాదవ్ అరుదైన రికార్డు.. భారత నాలుగో క్రికెటర్‌గా...

ఠాగూర్
గురువారం, 27 మార్చి 2025 (16:36 IST)
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 18వ సీజన్ పోటీల్లో భాగంగా టీ20ల్లో అత్యంత వేగంగా 3 వేల పరుగులు చేసిన నాలుగో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. 23 ఏళ్ల ఈ స్టార్ క్రికెటర్ కేవలం 102 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేశాడు. 
 
ఈ జాబితాలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం 90 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రుతురాజా గైక్వాడ్ (91), కేఎల్ రాహుల్ (93)లు ఉన్నారు. జైశ్వాల్ నాలుగో స్థానంలో ఉంటే గిల్ (103) ఐదో స్థానంలో ఉన్నాడు. 
 
కాగా, బుధవారం బరస్పరా క్రికెట్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో జైశ్వాల్ 29 రన్స్ చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌‍లో రాజస్థాన్ ఓటమిపాలైంది. కేకేఆర్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments