Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:50 IST)
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సమరం మరో ఆరు రోజుల్లో ఆరంభంకానుంది. ఇప్పటికే 10 జట్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నాయి. భారత జట్టు కూడా ఈనెల 22వ తేదీన ఇంగ్లండ్ పయనమైంది. 
 
కాగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ రెండు సన్నాహక మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యాయి.
 
బ్రిస్టల్‌లో పాకిస్థాన్‌తో ఆప్ఘనిస్థాన్‌ తలపడుతుండగా.. కార్డిఫ్‌లో సౌతాఫ్రికాతో శ్రీలంకను ఢీకొంటోంది. టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను శనివారం నాడు న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments