Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే వరల్డ్ కప్: భారత్‌తో యూఏఈ మ్యాచ్.. తొలి వికెట్ డౌన్!

Webdunia
శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:40 IST)
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పెర్త్ వేదికగా శనివారం భారత్‌-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. యూఏఈ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. యుఏఈ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది.

భారత బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో యుఏఈ ఓపెనర్ బెరెంజర్‌ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అమ్జద్ అలీ 2, కృష్ణ చంద్రన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
తాజా ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా, భారత్‌ ఆడిన రెండింటిలో విజయం సాధించింది. యూఏఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసింది. రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇండియా తాజా మ్యాచ్‌లో యూఏఈపై కూడా గెలిచి హ్యట్రిక్ గెలుపును నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments