Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్.. భారత్‌ వేదికల జాబితా సిద్ధం

Webdunia
శుక్రవారం, 5 మే 2023 (11:14 IST)
ఐసీసీ 50 ఓవర్ల క్రికెట్ ప్రపంచకప్ కోసం భారత్‌లోని వేదికల జాబితాను ఐసీసీ సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచకప్ ఈ ఏడాది భారత్‌లో జరగనుండగా.. ఈ మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరిగే ఈ మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సహా పలు దేశాల జట్లు తలపడనున్నాయి. 
 
భారత్‌లో ఈ మ్యాచ్‌లను ఏ వేదికలపై నిర్వహించాలనే దానిపై ఐసీసీ ఆలోచిస్తోంది. నివేదికల ప్రకారం, ICC ఎంపిక చేసిన వేదికలు చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, ఢిల్లీ, లక్నో, గౌహతి, హైదరాబాద్, రాజ్‌కోట్, కోల్‌కతా, తిరువనంతపురం, ఇండోర్, ధర్మశాల, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్లు మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాయని కూడా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

Tourism: తక్కువ పెట్టుబడి.. ఉద్యోగాలను సృష్టించగలదు.. ఆర్థిక వృద్ధిని పెంచగలదు.. బాబు

అత్తపై కన్నేసిన కామాంధుడు, కోర్కే తీరేలా చేయంటూ భార్యపై ఒత్తిడి, చివరికి...

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

తర్వాతి కథనం
Show comments