Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు అమీతుమీకి సిద్ధమైన సౌతాఫ్రికా - పాకిస్థాన్ :: ఓడితే దాయాది దేశం ఇంటికే

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (11:31 IST)
భారత్ వేదికగా ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికీ సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్లు తమ చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా - పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడితే మాత్రం సెమీస్ ఆశలు గల్లంతుకానున్నాయి. ఆ తర్వాత నామమాత్రపు మ్యాచ్‌లలో ఆడి ఇంటిదారిపట్టాల్సి వస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్పందిస్తూ, సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో తప్పకుండా గెలిచి తీరాలన్న ఒత్తిడి ఎక్కువగా ఉంది. అయితే, ఇలాంటి పరిస్థితి తమకు కొత్తేంకాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని అద్భుత ప్రదర్శన చేశామని గుర్తుచేశారు. 
 
ఇక సౌతాఫ్రికా మ్యాచ్ విషయంలో తాము కొత్తగా కోల్పోయేదేమీ ఉండదనే ఆలోచనతోనే బరిలోకి దిగుతామన్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే ప్రపంచ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుందనేది జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసన్నారు. అందువల్ల ఈ మ్యాచ్‌లో గెలవడం తప్ప తమ ముందు మరో మార్గం లేదని చెప్పారు. అందువల్ల శుక్రవారం మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని షాదాబ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

తర్వాతి కథనం
Show comments