Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగుల యంత్రం కోహ్లీ స్థానానికి ఎసరుపెట్టనున్న.. కివీస్ కెప్టెన్..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:38 IST)
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతని స్థానానికి ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ గతంలో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది పాటు అతనిపై నిషేధం వుంది. ఫలితంగా అతడి స్థానానికి టీమిండియా సారథి కోహ్లీ ఎగబాకాడు. 
 
తాజాగా భారత రన్ మిషీన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టేందుకు కివీస్ కెప్టెన్ సన్నద్ధమవుతున్నాడు. 913 పాయింట్లతో విలియమ్స్ రెండో స్థానంలో వున్నాడు. కోహ్లీ 920 పాయింట్లతో అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లీ 31 పరుగులతో రాణించినా.. అత్యధిక పరుగులు సాధించడంతో కోహ్లీ వెనుకడుగు వేశాడు. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీ కంటే ఏడు పాయింట్లు వెనుకబడి వున్న విలియమ్‌స్మిత్.. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో విలియమ్‌స్మిత్ రాణిస్తే.. కోహ్లీని వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

తర్వాతి కథనం
Show comments