Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుగుల యంత్రం కోహ్లీ స్థానానికి ఎసరుపెట్టనున్న.. కివీస్ కెప్టెన్..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (12:38 IST)
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఇతని స్థానానికి ఎసరు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ గతంలో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే బాల్ ట్యాంపరింగ్ కారణంగా ఏడాది పాటు అతనిపై నిషేధం వుంది. ఫలితంగా అతడి స్థానానికి టీమిండియా సారథి కోహ్లీ ఎగబాకాడు. 
 
తాజాగా భారత రన్ మిషీన్ విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎసరు పెట్టేందుకు కివీస్ కెప్టెన్ సన్నద్ధమవుతున్నాడు. 913 పాయింట్లతో విలియమ్స్ రెండో స్థానంలో వున్నాడు. కోహ్లీ 920 పాయింట్లతో అగ్రస్థానంలో వున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరిగే టెస్టు సిరీస్‌లో కోహ్లీ 31 పరుగులతో రాణించినా.. అత్యధిక పరుగులు సాధించడంతో కోహ్లీ వెనుకడుగు వేశాడు. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీ కంటే ఏడు పాయింట్లు వెనుకబడి వున్న విలియమ్‌స్మిత్.. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్‌లో విలియమ్‌స్మిత్ రాణిస్తే.. కోహ్లీని వెనక్కి నెట్టే అవకాశాలు లేకపోలేదని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments