Webdunia - Bharat's app for daily news and videos

Install App

జింబాబ్వే పర్యటనకు ధోనీ - కోహ్లీ - రోహిత్‌లకు విశ్రాంతి? పెదవి విప్పని సెలక్టర్లు!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసే టీమిండియా సభ్యులపై బీసీసీఐ సెలక్టర్లు ఏమాత్రం పొరబయటకు రానివ్వడం లేదు. దీంతో జట్టు ఎంపికపై పలు రకాలైన ఊహాగానులు వెలుపడుతున్నాయి.
 
ముఖ్యంగా.. ధోనీతో పాటు కోహ్లీ, రోహిత్, ధావన్‌లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ధోనీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ధోనీకి కూడా విశ్రాంతినివ్వొచ్చన్న ఊహాగానాలు వస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు.. జింబాబ్వే జట్టుపై ప్రథమ శ్రేణి జట్టు అవసరం లేదన్నది సెలక్టర్ల ఆలోచన. దీంతో ఈ టోర్నీ ద్వారా భారత్ రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించాలని బీసీసీఐ భావిస్తోంది.
 
అందుకే కోహ్లీ, రోహిత్, ధావన్‌లతో పాటు.. ధోనీకి కూడా విశ్రాంతినిచ్చి ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసి జింబాబ్వేకు పంపాలన్న ఆలోచనలో సెలెక్టర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, జట్టులో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం ధోనీకే వదిలేయాలని నిర్ణయించారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments