Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా దేశంలో సిరిస్ ఆడితే మీకే మంచిది : పాకిస్థాన్‌కు బీసీసీఐ

Webdunia
సోమవారం, 16 నవంబరు 2015 (13:43 IST)
తమ దేశంలో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడితో పాకిస్థాన్‌కు ఎంతో మేలు చేస్తుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇరు దేశాల క్రికెట్ జట్ల మధ్య వచ్చే నెలలో తటస్థ వేదిక దుబాయ్ వేదికగా ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి వుంది. అయితే, సరిహద్దుల్లో పాకిస్థాన్ రేంజర్లు యధేచ్చగా కాల్పులకు తెగబడుతున్నాడు. దీంతో ఈ సిరీస్‌‌లో పాల్గొనేందుకు బీసీసీఐకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 
 
ఈ నేపథ్యంలో అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ భారత్‌లో సిరీస్ ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరిస్తేనే, ఇరుదేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణపై చర్చలకు సిద్ధమవుతామన్నారు. పాక్‌లోగానీ, తటస్థ వేదికలపైగానీ పాక్‌తో సిరీస్ ఆడేందుకు తమ ప్రభుత్వం అనుమతించదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ పునరుద్ధరణ కోసమే భారత్‌లో సిరీస్ ఆడాల్సిందిగా దాయాది దేశాన్ని కోరినట్టు చెప్పారు. ఈ సిరీస్ జరిగితే సందిగ్ధంలో ఉన్న ద్వైపాక్షిక సిరీస్ కోసం శాశ్వాత పరిష్కారాలు వెతకడంలో ముందడుగు పడినట్టు అవుతుంది అని ఠాకూర్ పేర్కొన్నాడు. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments