Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. సిడ్నీలో తగ్గని వర్షం!

Webdunia
బుధవారం, 25 మార్చి 2015 (10:02 IST)
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం జరుగనున్న భారత్, ఆస్ట్రేలియా రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. గత రాత్రి నుంచి సిడ్నీ నగరాన్ని ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ఈ పోరు తీవ్రంగా ఉంటుందని, తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు రెడీ అవుతున్నారని, పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్న తరుణంలో, వరుణుడు అడ్డు తగలవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కూడా వర్షం పడుతుందని, గురువారం ఉదయానికి కొంత పొడి వాతావరణం కనిపిస్తుందని తెలిపింది. కాగా, ఈ వర్షం పిచ్ పై చూపే ప్రభావం ఈ జట్టుకు అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి. 

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments