Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క టూర్ కోసం భారత క్రికెట్ జట్టు కోచ్‍‌గా వీవీఎస్ లక్ష్మణ్

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (07:59 IST)
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే దేశ ప్రర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆసియా కప్ మొదలుకానుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లో భాగంగా ఆగస్టు 18, 20, 22 తేదీల్లో జింబాబ్వేతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. 
 
జాతీయ క్రికెట్ అకాడమీ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ అవతారమెత్తారు. త్వరలో జింబాబ్వేలో పర్యటించే టీమిండియాకు లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో టీమిండియా, జింబాబ్వే జట్టుతో 3 వన్డేలు ఆడనుంది. 
 
కాగా, రెగ్యులర్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 జట్టుతో కలిసి ఆసియా కప్ కోసం ఈ నెల 23న యూఏఈ చేరుకుంటాడని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్‌కు విరామం ఇచ్చినట్టు కాదని స్పష్టం చేశారు. 
 
ఆసియా కప్‌లో పాల్గొనే ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడా మాత్రమే జింబాబ్వే టూరులో పాల్గొంటున్నారని, మిగతా టీ20 జట్టంతా రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఆసియాకప్‌కు సన్నద్ధమవుతుందని జై షా వివరించారు. ద్రావిడ్ ప్రధాన జట్టుతో పాటే ఉంటాడని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ, తెలంగాణల్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

జంతువుల కొవ్వు, చేప నూనె.. తిరుపతి లడ్డూపై బండ్ సంజయ్ ఏమన్నారు?

పాట్నా ఎన్ఐటీ‌లో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

రితిక టిర్కి అదిరే రికార్డ్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్‌ (video)

పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం మహిళ లింక్ క్లిక్ చేసింది.. అంతే రూ. 4.72 లక్షలు స్వాహా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విక్టరీ వెంకటేష్ చిత్రం సెట్స్‌లో నటసింహం నందమూరి బాలకృష్ణ

నమ్రత ఘట్టమనేని క్లాప్ తో అశోక్ గల్లా హీరోగా చిత్రం ప్రారంభం

ఏఎస్ రవికుమార్ చౌదరి కొత్త చిత్రం ఫ్లాష్ బ్యాక్ - లేనిది ఎవరికి? పేరు ఖరారు

హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జ‌ర‌గాలి : వేట్టైయాన్- ది హంట‌ర్‌ ఆడియోలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌

జానీ మాస్టర్ అరెస్ట్ వెనుక సుకుమార్ ఉన్నాడని తెలిపిన నట్టికుమార్, ఛాంబర్ కమిటీ?

తర్వాతి కథనం
Show comments