Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీతో రూ.110 కోట్ల డీల్.. ఎందుకో తెలుసా?

క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (12:03 IST)
క్రికెట్ పరుగుల యంత్రం, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ భారీ డీల్ వెతుక్కుంటూ వచ్చింది. ఈ క్రికెటర్‌తో ఓ కంపెనీ ఏకంగా రూ.110 కోట్లతో డీల్‌ కుదుర్చుకుంది. ఆ కంపెనీ పేరు రూ.స్పోర్ట్స్ లైఫ్ స్టయిల్ బ్రాండ్ 'ప్యూమా'. ఈ ఒప్పంద కాలం ఎనిమిదేళ్లు. 
 
ఈ ఒప్పందంలో భాగంగా ప్యూమాకు చెందిన వివిధ ప్రొడక్టులకు విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. ఈ డీల్‌తో జమైకా స్ప్రింటర్ ఉస్సేన్ బోల్ట్‌తో పాటు అసాఫా పావెల్, థెర్రీ హెన్సీ, ఓలివర్ గిరౌడ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్ల సరసన కోహ్లీ నిలిచాడు.
 
ఈ రూ.100 కోట్లకు అదనంగా, కోహ్లీ ప్రచారం చేసే బ్రాండ్ల అమ్మకాలపై రాయల్టీని కూడా ప్యూమా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ప్యూమాతో జత కట్టడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ బంధం దీర్ఘకాలం సాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

తర్వాతి కథనం
Show comments