Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి ఔట్... భారత్ స్కోరు 63/3

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (17:23 IST)
ప్రపంచకప్ గ్రూప్-బీలో భాగంగా పెర్త్‌లో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండీస్ నిర్దేశించిన 183 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ తడబడుతోంది. కోహ్లి కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించినట్లే కనిపించి 33 పరుగుల వద్ద తన వికెట్ పారేసుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు భారత్ స్కోరు 63/3గా ఉంది. సురేష్ రైనా(0), రహానే 9 పరుగులతో క్రీజులో ఆడుతున్నారు.
 
అంతకుముందు ఓపెనర్లు 2 వికెట్లను కోల్పోయిన భారత్, కేవలం 20 పరుగులకే ఓపెనర్లు శిఖర్ ధావన్(9), రోహిత్ శర్మ(7) అవుటై వెనుదిరిగారు. టేలర్ వీరిద్దరి వికెట్లు తీశాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments