Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ కోపం తగ్గించుకో.. లేకుంటే నష్టమే: సైకాలజిస్ట్ సలహా

Webdunia
సోమవారం, 18 మే 2015 (14:49 IST)
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతగా చెలరేగుతాడో.. అంతే కోపంతోనూ ఊగిపోతాడు. అయితే ఈ తరహా స్వభావంతో కోహ్లీకే కాకుండా మొత్తం టీమిండియాకే నష్టం తెచ్చిపెడుతుందని మానసిన వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాక ‘‘కోహ్లీ... కాస్త కోపం తగ్గించుకో’’ అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ మేరకు కోహ్లీకి ప్రముఖ సైకాలజిస్ట్ బీపీ బామ్ అడక్కుండానే సలహా ఇచ్చారు. 
 
‘‘అభిమానులు, భారత్ క్రికెట్ కోసం కోహ్లీ... తన టెంపర్ ను తగ్గించుకోవాల్సి ఉంది. దూకుడు తనం వల్ల విరాట్ కోహ్లీపై వేటు పడితే, టీమిండియాకు ఎంతో నష్టం. తరచూ నిగ్రహాన్ని కోల్పోతే, అభిమానుల దృష్టిలో ఎలాంటి ముద్ర పడుతుందో కోహ్లీ ఆలోచించుకోవాలి’’ అని బామ్ అన్నారు.

అదే సమయంలో తన భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో కూడా కోహ్లీకి బాగా తెలుసని బామ్ చెప్పారు. ఆమాత్రం నిగ్రహ శక్తి లేకపోతే ఆసీస్ టూర్‌లో కోహ్లీ నాలుగు సెంచరీలు ఎలా చేయగలడంటూ ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు. 

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

Show comments