Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ? విరాట్ కోహ్లీ? ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ ప్లేయర్ ఎవరో తెలుసా?

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2023 (23:28 IST)
భారత క్రికెటర్లు తమ సోషల్ మీడియా ఖాతాల నుండి బాగా డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఉదాహరణకు, క్రికెటర్లు ఇప్పుడు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక్కో పోస్ట్‌కు భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నారు. 
 
తాజా నివేదిక ప్రకారం ఇన్ స్టాలో బాగా ఇన్ కమ్ సంపాదించే క్రికెటర్లలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి రూ.11.45 కోట్లు సంపాదిస్తున్నాడు. తదుపరి స్థానం కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీదే.
 
ధోనీ భారతీయ కరెన్సీలో ఒక్కో పోస్టుకు రూ. 1.44 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా లేనప్పటికీ అంత డబ్బు సంపాదిస్తున్నాడు. వీరి తర్వాత రోహిత్ శర్మ 76 లక్షలు, రైనా 34 లక్షలు, హార్దిక్ పాండ్యా 65 లక్షలు ఉన్నారు. 
Dhoni
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఆర్జించే వ్యక్తి క్రిస్టియానో ​​రొనాల్డో. అతను భారతీయ కరెన్సీలో ఒక పోస్టుకు రూ. 26.75 కోట్లు అందుకుంటున్నాడు. మరో ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీ రికార్డు స్థాయిలో రూ. 21 కోట్ల 49 లక్షలు పొందుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 20 జాబితాలో ఉన్న ఏకైక భారతీయుడిగా విరాట్ కోహ్లీ గుర్తింపు పొందాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments