Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ర్యాంకులు : కోహ్లీ - ధోనీ ర్యాంకులు దిగజారాయి!

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (10:36 IST)
ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకుల్లో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. కోహ్లీ ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానంలో ఉండగా, ధోనీ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంకులో ఉన్నారు. అయితే, దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలీర్స్ అగ్రస్థానంలో, సంగక్కర రెండు, ఆమ్లా మూడో ర్యాంకులో కొనసాగుతున్నారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో బంతితో అద్భుతంగా రాణిస్తున్న భారత పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్‌ అశ్విన్‌లు మాత్రం ర్యాంకులు మెరుగుపరుచుకున్నారు. ప్రస్తుతం షమీ 14 స్థానాలు మెరుగుపరుచుకుని 11వ స్థానానికి చేరుకోగా, స్పిన్నర్ అశ్విన్ 6 స్థానాలు మెరుగుపరుచుకుని 16వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments