Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీ గడ్డపై వాలిపోయిన ప్రేమ పక్షులు: స్విమ్మింగ్ పూల్‌ బయట..?

Webdunia
సోమవారం, 6 జులై 2015 (15:52 IST)
భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలితో సఫారీ గడ్డపై తళుక్కుమన్నాడు. కొద్ది నెలల పాటు మీడియా కంట పడకుండా ఉండిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు దక్షిణాఫ్రికాలో మీడియాకు కనిపించారు. జింబాబ్వే టూర్ నేపథ్యంలో కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. దాంతో, కోహ్లీ ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి దక్షిణాఫ్రికాలో వాలిపోయాడు. 
 
అక్కడి ప్రకృతి అందాలను వీక్షిస్తూ, చారిత్రక స్థలాలను సందర్శిస్తూ విశ్రాంతి సమయాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తన విదేశీ యాత్ర గురించి కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్టు చేశాడు. ఓ స్విమ్మింగ్ పూల్ బయట కాళ్లు చాపుకుని కూర్చుని ఉన్న ఫొటోను పోస్టు చేశాడు. 
 
అయితే, ఆ ఫొటోలో అనుష్క శర్మ లేకపోయినా.. కోహ్లీ, అనుష్క బస చేసిన సబీ సబీ ఎర్త్ లాడ్జ్ లోని ఓ చెఫ్ చేసిన ట్వీట్‌‍తో విషయం బయట పడింది. బీసీసీఐ ఇచ్చిన సెలవులను కోహ్లీ తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడట.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments