Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని ఓదార్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. జెర్చీని బహుకరించిన కోహ్లీ

Webdunia
సోమవారం, 20 నవంబరు 2023 (17:11 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సమరం ముగింది. ఆదివారం అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో భావోద్వేగ సన్నివేశాలు నెలకొన్నాయి. మైదానంలో విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఓదార్చారు. ఈ సందర్భంగా మ్యాక్స్‌వెల్‌కు కోహ్లీ తన జెర్సీని బహుమతిగా అందజేశాడు.
 
మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ వద్దకు వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆత్మీయంగా మాట్లాడారు. ఓటమి బాధలో ఉన్న కోహ్లీని ఓదార్చాడు. అంతేకాకుండా కోహ్లీ నుంచి గుర్తుగా ఓ జెర్సీని కూడా తీసుకున్నాడు. ఈ ఎమోషన్ మూమెంట్స్‌ను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
కాగా, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండటం తెలిసిందే. ఐపీఎల్‌లో పలు జట్లకు ఆడిన మ్యాక్స్‌వెల్ 2021 నుంచి ఆర్బీసీ తరపున ఆడుతున్నాడు. బెంగుళూరు జట్టుకు మారిన తర్వాత అతని ఆటతీరులో కూడా మార్పు వచ్చి స్థిరంగా రాణిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్ యూజీలో తప్పులు జరిగిన మాట వాస్తవమే.. కానీ రద్దు చేయొద్దు : ఎన్.టి.ఏ!!

కాటేసిన పాము పట్టుకుని కొరికిన బీహార్ వారీ.. పాము చనిపోయింది.. మనిషి బతికాడు.. ఎక్కడ?

ప్రాధేయపడినా కాపురానికి రాని భార్య.. ఆత్మహత్య చేసుకున్న భర్త!!

నిరాండబర జీవితం తన తల్లి - అమ్మమ్మల నుంచి నేర్చుకున్నా : సుధామూర్తి

ఫుడ్ డెలివరీ బాయ్‌లు వచ్చి కిరాతకంగా నరికేశారు... ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments