Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కల సాకారం కాకుండా భారమైన హృదయంతో.. విరాట్ కోహ్లీ ట్వీట్

Webdunia
శుక్రవారం, 11 నవంబరు 2022 (13:42 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. భారత్ నిర్ధేశించిన 168 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ ఓపెనర్లు బట్లర్, హేల్స్‌లో ఊదేశారు. ఈ ఓటమిపై భారత జట్టుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ఓటమితో భారత్ స్వదేశానికి పయనమైంది. దీనిపై విరాట్ కోహ్లీ చేసిన ఓ ట్వీట్ ఇపుడు వైరల్ అయింది.
 
"మా కల సాధించకుండా తీవ్ర నిరాశతో నిండిన హృదయంతో ఆస్ట్రేలియా తీరాలను వదలివెళుతున్నాం. కానీ ఓ జట్టుగా చాలా చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలన్నదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్క అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిత్యం వహించడం ఎల్లవేళలా గర్వంగా భావిస్తున్నా" అంటూ పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments