అయోధ్యలో విరాట్ కోహ్లీ, సచిన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు..

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (11:24 IST)
Kohli
యూపీలో అయోధ్య రామ్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను పోలిన వ్యక్తులు సందడి చేశారు. అందరూ ఒక్కసారిగా జెర్సీ ధరించిన విరాట్, సచిన్‌ డూప్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియోలో, కోహ్లీ నీలిరంగు జెర్సీ, క్యాప్‌తో కనిపించాడు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌పై 28 టెస్టుల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేసి 235 పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments