Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో విరాట్ కోహ్లీ, సచిన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు..

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (11:24 IST)
Kohli
యూపీలో అయోధ్య రామ్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను పోలిన వ్యక్తులు సందడి చేశారు. అందరూ ఒక్కసారిగా జెర్సీ ధరించిన విరాట్, సచిన్‌ డూప్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియోలో, కోహ్లీ నీలిరంగు జెర్సీ, క్యాప్‌తో కనిపించాడు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌పై 28 టెస్టుల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేసి 235 పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments