Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో విరాట్ కోహ్లీ, సచిన్.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు..

సెల్వి
మంగళవారం, 23 జనవరి 2024 (11:24 IST)
Kohli
యూపీలో అయోధ్య రామ్ ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలను పోలిన వ్యక్తులు సందడి చేశారు. అందరూ ఒక్కసారిగా జెర్సీ ధరించిన విరాట్, సచిన్‌ డూప్‌లతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియోలో, కోహ్లీ నీలిరంగు జెర్సీ, క్యాప్‌తో కనిపించాడు. వ్యక్తిగత కారణాల వల్ల విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టులకు దూరమవుతాడని బీసీసీఐ తెలిపింది. ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌పై 28 టెస్టుల్లో 42.36 సగటుతో 1991 పరుగులు చేసి 235 పరుగుల రికార్డును కలిగి ఉన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments