Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు : విరాట్ కోహ్లీ

Webdunia
శనివారం, 26 మార్చి 2016 (16:57 IST)
బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదనీ, గెలిచామా లేదా అన్నదే ముఖ్యమని భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అన్నాడు. ఈ మ్యాచ్‌ గెలుపుపై అనేక విమర్శలు వస్తున్నాయి. క్రికెట్ పసికూన బంగ్లాదేశ్‌పై ఆపసోపాలు పడి భారత్ గెలుపొందిందని అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు.
 
దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు. బంగ్లాదేశ్‌పై ఎలా గెలిచామనేది కాదు గెలిచామా? లేదా? అనేది ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టు క్రికెట్‌ను ప్యాషన్‌తో ఆడతారని, అలాంటి జట్టుపై ఆడటం ఓ సవాలేనని, అలాంటి ఛాలెంజ్ తనకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు. క్రికెట్ ఆడటంలో నెర్వస్‌నెస్, ఒత్తిడి పనికిరాదన్నారు. టి20 అనే ఫార్మట్‌కు ఏకాగ్రత అతి ముఖ్యమన్నాడు. అందువల్ల తమ దృష్టంతా ప్రస్తుతం దీనిపైనే ఉందన్నారు. ధోనీ ప్రశాంతంగా ఉంటాడని, అదే ఆయనలో గొప్ప లక్షణమని కోహ్లీ కితాబునిచ్చాడు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments