Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీకి గుడ్ న్యూస్: మ్యాచ్ ఆడకుండానే టాప్‌‍ పొజిషన్‌కు.. ఎలా?

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (11:18 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి గుడ్ న్యూస్ అందింది. కెప్టెన్‌గా తొలి సిరీస్ విజయాన్ని అందుకున్న కోహ్లీ.. టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. నిన్నటి వరకు రెండో ర్యాంకులో ఉన్న కోహ్లీ అనూహ్యంగా టాప్ పొజిషన్ చేజిక్కించుకున్నాడు. నిన్నటిదాకా టీ20 బ్యాటింగ్ ర్యాంకుల్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ ఆరోన్ ఫించ్ 871 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 
 
అయితే ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌కు ఫించ్ గైర్హాజరయ్యాడు. దీంతో ఒక్కసారిగా అతడు 17 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు. ప్రస్తుతం అతడి ఖాతాలో 854 రేటింగ్ పాయింట్లున్నాయి. దీంతో ఈ జాబితాలో 861 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ మ్యాచ్ ఆడకుండానే ఆటోమేటిక్‌గా టాప్ పొజిషన్‌కు చేరుకున్నాడు.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments