Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ చేరిన టీమిండియా - పాక్ కెప్టెన్‌తో కోహ్లీ కరచాలనం!

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:18 IST)
ఇంగ్లండ్, జింబాబ్వే దేశాల్లో తమ క్రికెట్ టూర్లను ముగించిన భారత క్రికెట్ జట్టు ఆసియా కప్ క్రికెట్ టోర్నీ కోసం దుబాయ్‌కు చేరుకుంది. దుబాయ్‌లో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడకు చేరుకుంది. 
 
అయితే జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్న భారత స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌ కోసం జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా కోహ్లీ సహచర ఆటగాళ్ళతో ఉల్లాసంగా గడిపారు. అంతేకాకుండా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో కలిసి షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించాడు. ఈ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

వరుసబెట్టి మావో అగ్రనేతలను లేపేస్తున్న 'ఆపరేషన్ కగారు'

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

తర్వాతి కథనం
Show comments