Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీ-ఏబీ డివిలియర్స్

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (19:32 IST)
విరుష్క దంపతులు ఈ ఏడాది రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని.. కోహ్లికి మంచి స్నేహితుడైన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ధ్రువీకరించారు. దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టుల నుంచి కోహ్లీ వ్యక్తిగత కారణాలతో వైదొలిగాడు.  
 
విరాట్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వమని ఓ అభిమాని డివిలియర్స్ అడగగా.. తన యూట్యూబ్ ఛానెల్‌లో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తమ రెండవ బిడ్డను ఆహ్వానించేందుకు కోహ్లీ, అనుష్క రెడీగా ఉన్నారు.
 
తాను ఎక్కువ సమాచారం ఇవ్వలేను కానీ ప్రస్తుతం విరాట్ తన కుటుంబంతో కొంత సమయం గడుపుతున్నాడని చెప్పారు. ఇంగ్లండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యేందుకు అదే కారణమన్నారు. అయితే ఈ విషయంపై స్టార్ కపుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments