Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్ గడ్డపై మూడో సిరీస్ కైవసం.. విరాట్ కోహ్లీ హ్యాపీ హ్యాపీగా ట్వీట్!

విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీ

Webdunia
ఆదివారం, 14 ఆగస్టు 2016 (11:55 IST)
విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తద్వారా విండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్‌‌ని దక్కించుకుంది. కోహ్లీ సారథ్యంలో ఇది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్‌లపై వరుసగా సిరీస్‌లు నెగ్గి హాట్రిక్ విజయాలను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు.

గతంలో 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కోహ్లీ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు కోహ్లీ ట్వీట్ చేశాడు. 
 
టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. జట్టు చాలా అద్భుతంగా రాణించి గెలుపును నమోదు చేసుకుందని ట్వీట్ చేశాడు. అంతకుముందు స్యామీ స్టేడియంలో ముగిసిన మూడో టెస్టులో 237 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments