Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మ్యాచ్‌లో సందడి చేసిన వెంకీ

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:11 IST)
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. వీలైనప్పుడల్లా స్టేడియంకు వెళ్లి అక్కడ సందడి చేస్తుంటాడు వెంకీ. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుండటంతో వెంకీ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఏటా ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లకు ఆయన హాజరై సందడి చేస్తుంటారు. 
 
నిన్న ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాలీవుడ్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ తళుక్కుమన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ - రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ను నేరుగా చూసి వెంకటేష్ క్రికెటర్లలో ఉత్సాహం నింపాడు, స్టేడియంలో వెంకీని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. 
 
వెంకటేష్‌కు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.  ఇండియాలో జరిగిఏ వన్ డే, టెస్ట్ మ్యాచ్‌‌లతోపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడటం వెంకటేష్‌కు అలవాటు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై అనుమానం... పిల్లలకు చిప్స్ - కూల్‌డ్రింక్స్ కొనిచ్చి రైలు కింద తోసేచిన తండ్రి... ఆపై తాను కూడా...

Duvvada Srinivas: కూతురు హాఫ్ శారీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ ఇరగదీసిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి

బలవంతపు పెళ్లి చేస్తున్నారు... ఏం చేస్తానో చూడండి.. తల్లికి సోనమ్ వార్నింగ్

Honeymoon murder case: షిల్లాంగ్‌కు సోనమ్.. నిందితుడిని చెంపదెబ్బ కొట్టిన ప్రయాణీకుడు (video)

ప్రియురాలి మరణం: చితి మంటల్లోకి దూకి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

తర్వాతి కథనం
Show comments