Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. రూ.70వేల నగదు, నగలు చోరీ

సెల్వి
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (17:31 IST)
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్లో జనవరి 16 శుక్రవారం చోరీ జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ నివేదించారు.
 
తమ ఇంట్లో దొంగతనం జరగడంతో మాజీ ఆల్ రౌండర్ తల్లి పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, ఇద్దరు సిబ్బంది దొంగతనం చేశారని షబ్మాన్ సింగ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. 
 
యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు సిబ్బంది ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగింది. మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో చోరీ జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితుల సంరక్షణలో పంచకులలోని ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిని అలా నిర్మించనున్న సర్కారు.. ఎలాగో తెలుసా?

జానీపై సీరియస్ అయిన జనసేనాని.. సస్పెండ్ చేసిన పవన్

వైకాపా అధికార ప్రతినిధిగా యాంకర్ శ్యామల.. బాబు, పవన్‌లపై ఫైర్

లడ్డూ వేలం విజయవంతం.. సంతోషంలో డ్యాన్స్ చేసి కుప్పకూలిపోయాడు..

భూమి మీదికి కొత్త చంద్రుడు రాబోతున్నాడు, ఎన్ని రోజులు వుంటాడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

తర్వాతి కథనం
Show comments