Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. రూ.70వేల నగదు, నగలు చోరీ

సెల్వి
శనివారం, 17 ఫిబ్రవరి 2024 (17:31 IST)
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్లో జనవరి 16 శుక్రవారం చోరీ జరిగింది. పంచకులలోని మానసా దేవి కాంప్లెక్స్‌లోని తమ ఇంట్లో నగదు, నగలు మాయమైనట్లు యువరాజ్ తల్లి షబ్మాన్ సింగ్ నివేదించారు.
 
తమ ఇంట్లో దొంగతనం జరగడంతో మాజీ ఆల్ రౌండర్ తల్లి పంచకుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంచకుల ఇంటి నుంచి 70వేల విలువైన నగదు, నగలు చోరీకి గురయ్యాయని, ఇద్దరు సిబ్బంది దొంగతనం చేశారని షబ్మాన్ సింగ్ తన ఫిర్యాదులో వెల్లడించారు. 
 
యువరాజ్ సింగ్ తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు సిబ్బంది ఇంటి నుంచి వెళ్లిన ఆరు నెలలకే దొంగతనం జరిగింది. మాజీ ఆల్ రౌండర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి ఇంట్లో చోరీ జరిగింది. గురుగ్రామ్‌లో ఉంటున్న సమయంలో నిందితుల సంరక్షణలో పంచకులలోని ఇంటిని విడిచిపెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments