Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాలో తెలుగు తేజాలు.. మెరుస్తున్న తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి

సెల్వి
సోమవారం, 27 జనవరి 2025 (16:20 IST)
Nitish Kumar Reddy_Thilak Varma
భారత క్రికెట్ రంగంలో తెలుగువారి ప్రాముఖ్యత అనూహ్యంగా పెరుగుతోంది. తెలుగు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లుగా ఎదిగారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తిలక్ భారతదేశం తరపున అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా మారుతున్నాడు. 
 
నితీష్ రెడ్డి ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా ఉంటాడని తెలుస్తోంది. నితీష్, తిలక్ ఇద్దరూ జట్టును ఆపత్సమయంలో గట్టెక్కించిన వారే. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరూ భాగమైనారు. ఇందుకు ఏపీ సర్కారు తీసుకున్న ముందస్తు చర్యలో భాగం.
 
తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించవచ్చు. అత్యాధునిక స్టేడియం, శిక్షణా సౌకర్యాలను కూడా నిర్మించవచ్చు. చాలా సంవత్సరాలుగా జట్టులో ఒక్క తెలుగు ఆటగాడు లేకపోయారు. ప్రస్తుతం తెలుగుతేజాలు టీమిండియాలో కీలక పాత్ర పోషించడం శుభ పరిణామం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments