Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సమస్య అన్నీ జట్లకూ ఉంది : కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:03 IST)
ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ జట్టు విజయాలు సాధించినప్పటికీ ఓ సమస్య మాత్రం తీరడం లేదు. తొలుత బ్యాటింగ్‌ను చేపట్టి భారీ లక్ష్యాలను ప్రత్యర్థులకు నిర్దేశిస్తున్నా ఇన్నింగ్స్ చివరలో తడబాటు మాత్రం తగ్గడం లేదు. చివరి బ్యాట్స్‌మెన్ పరుగులను రాబట్టడంలో తడబడి వికెట్లను చేజార్చుకుంటున్నారు. 
 
ఈ సమస్యపై ధోనీ సమర్థిస్తూ.. ఈ సమస్య భారత్‌దే కాదని, అన్ని జట్లకూ ఉందన్నాడు. చివరి వికెట్ బ్యాట్స్‌మన్‌కు పేస్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయాలంటే కష్టమేనని, బ్యాటింగ్ స్పెషలిస్ట్‌లనైతే దూకుడుగా ఆడమని చెప్పగలమని అన్నాడు. 
 
కానీ అశ్విన్, షమీ లాంటి వాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓవర్‌కు 8,9,10 పరుగులు ఆశించకూడదని చెప్పాడు. గ్రూప్ దశ ముగిసేలోపు పరిస్థితులపై అంచనాకొచ్చి భారీ స్కోర్లు సాధించేందుకు కృషి చేస్తాం అని ధోనీ అన్నాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments