Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతగడ్డపై ఆసీస్‌తో వన్డే సిరీస్.. రోహిత్ శర్మకు విశ్రాంతి..

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (15:14 IST)
ఆసియా కప్‌ ముగిసిన వెంటనే టీమిండియా మరో సమరానికి సై అంటోంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో ఆడనున్న టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కాగా తొలి రెండు వన్డేలకు 15మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించిన సెలక్టర్లు.. మూడో వన్డేకు మాత్రం 17మంది సభ్యులను ఎంపిక చేశారు. 
 
ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు కూడా విశ్రాంతి ఇస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో సెలక్టర్లు కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. 
 
అంతేకాకుండా వైస్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా బాధ్యతలు చేపట్టనున్నాడు. మూడో వన్డేకు మాత్రం రోహిత్ అందుబాటులో ఉండనున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments