Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ-20 ర్యాంకింగ్స్.. కేఎల్ రాహుల్ ఒక్కడే?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (10:24 IST)
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కేఎల్ రాహుల్ మాత్రమే స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లో రాహుల్ మాత్రమే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి కైవసం చేసుకున్నాడు. 
 
ఇక భారత్‌ గడ్డపై జరిగిన టీ-20ల్లో 56, 113 పరుగులు రాబట్టిన ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్ టీ-20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో రోహిత్ 12వ స్థానంలో ఉండగా.. ధావన్ 15వ స్థానంలో, కోహ్లి 17వ స్థానంలో ఉన్నారు. 
 
కోహ్లి ఏడు స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే పాక్ అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో నిలిచాయి. టీమిండియాపై సిరీస్ గెలిచిన ఆసీస్ మూడోస్థానానికి ఎగబాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూర్‌లో తెలుగును రెండో అధికార భాషగా గుర్తించాలి : సీఎం చంద్రబాబు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments