Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ-20 ర్యాంకింగ్స్.. కేఎల్ రాహుల్ ఒక్కడే?

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (10:24 IST)
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో కేఎల్ రాహుల్ మాత్రమే స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌లో రాహుల్ మాత్రమే తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఆసీస్‌పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి కైవసం చేసుకున్నాడు. 
 
ఇక భారత్‌ గడ్డపై జరిగిన టీ-20ల్లో 56, 113 పరుగులు రాబట్టిన ఆసీస్ స్టార్ మ్యాక్స్‌వెల్ టీ-20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో రోహిత్ 12వ స్థానంలో ఉండగా.. ధావన్ 15వ స్థానంలో, కోహ్లి 17వ స్థానంలో ఉన్నారు. 
 
కోహ్లి ఏడు స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే పాక్ అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో నిలిచాయి. టీమిండియాపై సిరీస్ గెలిచిన ఆసీస్ మూడోస్థానానికి ఎగబాకింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

RPF: కానిస్టేబుల్ దంపతులతో దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

హనీమూన్‌లో భర్త హత్య : నమ్మశక్యంగా లేదు : డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ త్యాన్‌సాంగ్

కొమ్మినేని అరెస్టు : సజ్జల వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ అభ్యంతరం

హనీమూన్‌లో భర్త హత్య : భార్య ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments