Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ : సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2023 (10:24 IST)
ఈ నెల 23వ తేదీ నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో భారత్ టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇటీవల స్వదేశంలో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమి నుంచి భారత క్రికెటర్లు, అభిమానులు తేరుకోక ముందే ఈ రెండు జట్లు మరోమారు మైదానంలో తలపడనున్నాయి. ఈ నెల 23వ తేదీన తొలి టీ20 మ్యాచ్ వైజాగ్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తాజాగా వెల్లడించింది. 
 
కాలి మడమ గాయం కారణంగా హార్దిక్ పాండ్య అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్‌గు అప్పగించింది. జట్టులో రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రం శ్రేయస్ అయ్యర్‌ను వైస్ కెప్టెన్‌‍గా వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్ ఈ నెల 23వ తేదీన వైజాగ్ వేదికగా, చివరి మ్యాచ్ డిసెంబరు మూడో తేదీన బెంగుళూరు వేదికగా జరుగుతుంది. అలాగే, రెండో టీ20 మ్యాచ్ 26న తిరువనంతపురం, మూడో టీ20 మ్యాచ్ 28న గౌహతి, 4వ మ్యాచ్ డిసెంబరు ఒకటో తేదీన రాజ్‌కోట్ వేదికగా నిర్వహిస్తారు. 
 
భారత క్రికెట్ జట్టు వివరాలు :
 
సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రవి బిష్ణోయ్, అర్జీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజావాణికి మంచి రెస్పాన్స్.. దరఖాస్తుల వెల్లువ

సినిమా విలన్ సీన్లను తలపించేలా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ శైలి (Video)

పవర్ స్టార్ లిక్కర్ బ్రాండ్.. 999 పవర్ స్టార్ పేరిట సేల్... సంగతేంటి?

హస్తిన వెళుతున్న సీఎం చంద్రబాబు.. 4న ప్రధాని మోడీతో భేటీ!

హథ్రాస్ తొక్కిసలాటలో 122 మందికి చేరుకున్న మృతుల సంఖ్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

తర్వాతి కథనం
Show comments