Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ - ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ : బీసీసీఐకు షాక్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (19:31 IST)
ఈనెల 9వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ దేశాల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం తమ వద్ద పైసా డబ్బులు లేవని, నిధులు ఇస్తేగానీ మ్యాచ్ నిర్వహించలేమని సుప్రీంకోర్టులో బీసీసీఐ అత్యవసర పిటీషన్‌ను దాఖలు చేసింది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు... మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం రూ.56 లక్షలు ఖర్చు చేసేందుకు బీసీసీఐకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నిధుల నుంచి బీసీసీఐ ఆ డబ్బులను తీసుకుని మ్యాచ్‌ నిర్వహణకు ఖర్చు చేయనుంది.
 
కాగా, లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయడానికి బీసీసీఐ తాత్సారం చేస్తుండగా, అలా చేయకపోతే నిధులు విడుదల చేయడంలో తామేమీ చేయలేమని లోథా కమిటీ స్పష్టం చేసింది. నిధులు ఖర్చు చేయకుండా బ్యాంక్ లావాదేవీలను కూడా నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నిమ్స్ క్యాంపస్‌లో భోజనం కల్తీ.. 50మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్

Chandrababu: మిర్చి రైతులకు అవసరమైన సాయం అందిస్తాం.. చంద్రబాబు

జగన్ చేసిన అప్పుల వల్లే ఆర్థిక ఇబ్బందులు.. పవన్ కల్యాణ్ ఫైర్

నాదీ తప్పున్నది, నా కోరిక ప్రకారమే జరిగింది: అత్యాచార బాధితురాలు

11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి కుంభమేళా వెళ్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

తర్వాతి కథనం
Show comments