Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగకు చోటు: చివరి టెస్టులో పెరీరా ఆడుతాడా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (18:44 IST)
అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పేసిన శ్రీలంక స్టార్ ప్లేయర్ కుమార సంగక్కర స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి ఎంపిక చేశారు. భారత్, శ్రీలంక మధ్య మూడో టెస్టు మ్యాచ్ నిర్ణయాత్మకం కావడంతో లంక బోర్డు జట్టులో మార్పులు చేర్పులు చేసే పనిలో పడింది. భారత్-శ్రీలంకల మధ్య చివరి టెస్టు కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శుక్రవారం ప్రారంభం కానుంది. 
 
భారత్‌తో రెండో టెస్టు అనంతరం కుమార సంగక్కర క్రికెట్‌కు గుడ్ బై చెప్పేయడంతో అతని స్థానంలో ఉపుల్ తరంగను జట్టులోకి తీసుకున్నారు. కెరీర్లో ఇప్పటిదాకా 20 టెస్టులాడిన తరంగ 31.80 సగటుతో 1113 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక చివరి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ తరిందు కౌశల్ ఆడటం డౌటేనని దీంతో హార్ట్ హిట్టర్ కుశాల్ పెరీరాకు చోటు కల్పించే ఛాన్సున్నట్లు తెలుస్తోంది.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments