Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన కోస శ్రీలంక జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:09 IST)
ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత టీ-20 సిరీస్ ఈ నెల 24వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు దాసున్ షనక సారథ్యం వహిస్తారు. 
 
ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు మూడు ట్వంటీ20లతో పాటు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత్ మాత్రం మంచి జోరుమీదుంది. స్వదేశంలో జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ పర్యటన కోసం వెల్లడించిన లంక జట్టు వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీలంక జట్టు వివరాలు.. 
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments