Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన కోస శ్రీలంక జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:09 IST)
ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత టీ-20 సిరీస్ ఈ నెల 24వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు దాసున్ షనక సారథ్యం వహిస్తారు. 
 
ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు మూడు ట్వంటీ20లతో పాటు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత్ మాత్రం మంచి జోరుమీదుంది. స్వదేశంలో జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ పర్యటన కోసం వెల్లడించిన లంక జట్టు వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీలంక జట్టు వివరాలు.. 
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments