Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత పర్యటన కోస శ్రీలంక జట్టు ఇదే...

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:09 IST)
ఈ నెల 24వ తేదీ నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య క్రికెట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత టీ-20 సిరీస్ ఈ నెల 24వ తేదీన ప్రారంభమవుతుంది. ఇందుకోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు దాసున్ షనక సారథ్యం వహిస్తారు. 
 
ఈ సిరీస్‌లో శ్రీలంక జట్టు మూడు ట్వంటీ20లతో పాటు.. రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో లంక జట్టు 1-4 తేడాతో ఓడిపోయింది. కానీ, భారత్ మాత్రం మంచి జోరుమీదుంది. స్వదేశంలో జరిగిన వన్డే, ట్వంటీ20 సిరీస్‌లలో విజయం సాధిస్తూ వస్తుంది. ఈ పర్యటన కోసం వెల్లడించిన లంక జట్టు వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీలంక జట్టు వివరాలు.. 
దాసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిశ్శంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), దినేశ్ చండీమల్, దనుష్క గుణతిలక, కామిల్ మిశ్రా, జనిత్ లియనాగె, వనిందు హసరంగ, చమిక కరుణరత్నె, దుష్మంత చమీర, లహిరు కుమార, బినుర ఫెర్నాండో, షిరన్ ఫెర్నాండో, మహీష్ తీక్షణ, జెఫ్రీ వాండెర్‌సే, ప్రవీణ్ జయవిక్రమ, ఆషియన్ డేనియల్ (మినిస్టీరియల్ అప్రూవల్‌ను బట్టి)
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments