Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ రికార్డు స్కోరు - రికార్డుల హోరు

ఠాగూర్
ఆదివారం, 13 ఏప్రియల్ 2025 (12:01 IST)
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును తన పేరును రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 10 సిక్సర్లతో అభిషేక్ 141 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన తొలి భారతీయుడుగా రికార్డులకెక్కారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 9 బంతులు మిగిలివుండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని ఐపీఎల్‌లోని ఇది రెండో అత్యధిక ఛేజింగ్ కావడం గమనార్హం. 
 
ఈ మ్యాచ్‌లో అభిషేక్ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన మూడో ఇండియన్‌గానూ అభిషేక్ శర్మ రికార్డులకెక్కాడు. అలాగే, ఈ ఐపీఎల్‌లో భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. పదో ఓవర్లో పంజాబ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ వేసిన బంతిని 106 మీటర్ల దూరం పంపి రికార్డులకెక్కాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments