Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీల్లేదు...

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (16:49 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్వేచ్ఛ ప్రసాదించిన తర్వాతి రోజే పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. వచ్చే యేడాది భారత్‌లో జరుగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం కంటే క్రికెట్ గొప్పది కాదని, దేశం తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పారు. క్రీడా మంత్రిత్వ శాఖ కూడా భారత్‌కు పాక్ వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పాక్‌కు అనమతి ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో తటస్థ వేదికపై ఆసియాకప్‌ను నిర్వహించే విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సమాలోచలు జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత గగనతలంపై పాకిస్థాన్ విమానాలపై నిషేధం పొడగింపు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

Mirai: తేజ సజ్జ, రితికా నాయక్ పోస్టర్ తో మిరాయ్ ఫస్ట్ సింగిల్ రానున్నట్లు ప్రకటన

రతన్ టాటా పెళ్లి చేసుకున్నారా? పెళ్లి అనేది జీవితంలో ఓ భాగం : నిత్యా మీనన్

Suriya: కరుప్పు తో ఇది మన టైం. కుమ్మి పడదొబ్బుతా.. అంటున్న సూర్య

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments