Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీల్లేదు...

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (16:49 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్ గడ్డపై అడుగుపెట్టేందుకు నిరాకరించింది. ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి స్వేచ్ఛ ప్రసాదించిన తర్వాతి రోజే పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. వచ్చే యేడాది భారత్‌లో జరుగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి నిరాకరించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశం కంటే క్రికెట్ గొప్పది కాదని, దేశం తర్వాతే ఏదైనా అని తేల్చి చెప్పారు. క్రీడా మంత్రిత్వ శాఖ కూడా భారత్‌కు పాక్ వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారన్నదానిపై సందిగ్ధత నెలకొంది. పాక్‌కు అనమతి ఇచ్చేది లేదని భారత్ తేల్చి చెప్పడంతో తటస్థ వేదికపై ఆసియాకప్‌ను నిర్వహించే విషయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి సమాలోచలు జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments