Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం: బోర్డు

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (09:35 IST)
దక్షిణాఫ్రికాలో ఏడాది పాటు క్రికెట్.. రగ్బీ అంతర్జాతీయ మ్యాచులేవీ నిర్వహించకుండా నిషేధం విధించింది. ఈ రెండు క్రీడల్లో జాతి వివక్ష నడుస్తుండటమే ఈ నిర్ణయానికి కారణమని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. క్రికెట్ రగ్బీ క్రీడల్లో నల్లజాతీయులకు అవకాశమివ్వకుండా.. తెల్ల జాతీయులకే పెద్ద పీట వేస్తుండటంతో దక్షిణాఫ్రికా క్రీడామంత్రి ఫికిలి ఎంబాలులా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ఏడాది పాటు దక్షిణాఫ్రికాలో టోర్నమెంట్లు.. మేజర్ మ్యాచ్‌లు ఏవీ నిర్వహించకుండా నిషేధం విధించారు. నల్లజాతీయులను ప్రోత్సహించడంలో ఒక్క ఫుట్బాల్ క్రీడ మాత్రమే ముందున్నదని.. కాబట్టి ఆ ఆటకు నిషేధం వర్తించబోదని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతి వివక్ష ఆరోపణలు ఈనాటివి కావనే విషయం తెలిసిందే.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Show comments