Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అంటే చెన్నై ప్రజలకు లెక్క లేదా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:45 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెన్నై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై క్రికెటర్ అశ్విన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 125 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎమెర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అయితే తమిళనాడు రాజధాని చెన్నై ప్రజలు మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌లో స్పందించిన అశ్విన్.. ప్రపంచ దేశాల్లో ప్రజలకు పలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్రజలు మాత్రం ఎండలో కరోనా వ్యాపించదనే గుడ్డి నమ్మకంలో వున్నారని.. నమ్మే విషయాలన్నీ జరగవని అశ్విన్ ఎత్తిచూపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

15 ఏళ్ల తర్వాత కలిశాం.. ఇంతలో ఆ నలుగురు మృతి.. డీఎన్ఏ కోసం వేచి చూస్తున్నాం

భార్య చివరి కోరికను తీర్చాడు.. కానీ తిరిగి రాని లోకాలకు చేరాడు.. ఇద్దరు కుమార్తెలు?

Tirumala Laddu : తిరుమల లడ్డూ ప్రసాదం తింటుంటే నాలుకకు గాయమైందట!

South Africa: ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఖండించిన దక్షిణాఫ్రికా.. శాంతించండి..

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 571 కొత్త పాఠశాలలు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

తర్వాతి కథనం
Show comments