Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా అంటే చెన్నై ప్రజలకు లెక్క లేదా?

Webdunia
మంగళవారం, 17 మార్చి 2020 (18:45 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెన్నై ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై క్రికెటర్ అశ్విన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైనాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరుగుతున్న తరుణంలో.. దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 125 కరోనా కేసులు నమోదు కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎమెర్జెన్సీ ప్రకటించడం జరిగింది. అయితే తమిళనాడు రాజధాని చెన్నై ప్రజలు మాత్రం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ మండిపడ్డాడు. 
 
ఇందులో భాగంగా ట్విట్టర్‌లో స్పందించిన అశ్విన్.. ప్రపంచ దేశాల్లో ప్రజలకు పలు హెచ్చరికలు చేసిన నేపథ్యంలో చెన్నై ప్రజలు మాత్రం ఎండలో కరోనా వ్యాపించదనే గుడ్డి నమ్మకంలో వున్నారని.. నమ్మే విషయాలన్నీ జరగవని అశ్విన్ ఎత్తిచూపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments