Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి మంధాన అదరగొట్టింది.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (20:18 IST)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టీ-20 థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఈ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది స్మృతి మంధాన. 
 
దీంతో భారత్ గెలుపును కైవసం చేసుకుంది. 188 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది.  దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. 
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు బంతుల్లో 20 పరుగులు సాధించింది. చివరి మూడు బంతులను ఆడిన స్మృతి మంధాన వరుసగా 4,6,3 బాదింది. 
 
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా.. 16 పరుగులకే పరిమితం అయ్యింది. ఫలితంగా భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు లక్ష్యచేధనలో స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తర్వాతి కథనం
Show comments