Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మృతి మంధాన అదరగొట్టింది.. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (20:18 IST)
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబై వేదికగా జరిగిన రెండో టీ-20 థ్రిల్లర్ సినిమాలా సాగింది. ఈ మ్యాచ్‌ సూపర్ ఓవర్‌లో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది స్మృతి మంధాన. 
 
దీంతో భారత్ గెలుపును కైవసం చేసుకుంది. 188 పరుగుల టార్గెట్‌ను చేరుకునేందుకు బరిలోకి దిగిన భారత్ సరిగ్గా 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు సాధించింది.  దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. 
 
ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు బంతుల్లో 20 పరుగులు సాధించింది. చివరి మూడు బంతులను ఆడిన స్మృతి మంధాన వరుసగా 4,6,3 బాదింది. 
 
అనంతరం ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగగా.. 16 పరుగులకే పరిమితం అయ్యింది. ఫలితంగా భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు లక్ష్యచేధనలో స్మృతి మంధాన ఆస్ట్రేలియాపై శివతాండవం చేసింది. 49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

తర్వాతి కథనం
Show comments